భద్రాద్రి కొత్తగూడెంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సేవాలాల్ సేన బంజారా సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను క�
గిరిజన సమస్యలను ప్రత్యేక శ్రద్ధతో పరిషరించాలని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ కోరారు. మంగళవారం బీబీనగర్ మండలంలోని ఎయిమ్స్ దవాఖానను ఆయన సందర్శించారు.
ఎస్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం అధికారులు కృషిచేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక్ కోరారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసమే జాతీయ స్థాయిలో ఎస్టీ కమిషన్ పని చేస్తోందని పేర్కొన్నా