మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గిరిజన గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురు విద్యార్థులు సీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. 9వ తరగతిసాయిప్రసాద్, 7వ తరగతిలా�
పట్టణంలోని గిరిజన గురుకుల విద్యాసంస్థలో నిర్వహిస్తున్న ఇగ్నైట్ ఫెస్ట్ మంగళవారం రెండో రోజుకు చేరింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన 1,500 మంది బాలబాలికలకు ఇగ్నైట్ ఫెస్ట్లో భాగంగా యూత్ పార్లమెంట్,
ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో గిరిజన గురుకులాల జోనల్ స్థాయి క్రీడలు షురువయ్యాయి. స్థానిక గిరిజన గురుకుల బాలుర క్రీడా పాఠశాలలో శుక్రవారం పోటీలను ఐటీడీఏ పీవో అంకిత్ ప్రారంభించారు.