శివునిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం నుండి జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ చేసి తరగతులు ప్రారంభిం చనున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 13 మంది విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థినులను చికిత్స �
‘మేము ఎంతో దూరం నుంచి పిల్లలను ఇక్కడికి పంపిస్తే ఇంత దారుణంగా చూస్తారా.. వాళ్లకు తిండికూడా సరిగ్గా పెట్టరా? మా పిల్లలను మాకు చూపెట్టకుండా ఉంచే అధికారం మీకెక్కడిది? హాస్పిటల్కు తీసుకెళ్లకుండా హాస్టల్ల�