కోయభాష అంతరించి పోకుండా కాపాడు కోవాల్సిన బాధ్యత గిరిజనులపై ఉందని ఐటీడీఏ పీవో బీ రాహుల్ అన్నారు. ఆదివారం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవన్లో నిర్వహించిన కోయ భాషా దినోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో రూ.1.10 కోట్లతో నూతనంగా నిర్మించిన గిరిజన భవన్ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యావతి రాథోడ్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఆనంతరం గిరిజన భవన
ఖమ్మం : గత పాలకులు ఖమ్మం జిల్లాకు చేసిందేమీ లేదు. బడుగుల నోట్లో మట్టి కొట్టాలని రాజకీయ వలస పక్షులు వస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ క్యాంపులో రూ.1.10 కోట్�
గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి ఆద్వర్యంలో సేవాదల్ (గిరిజన ) సంఘం నాయకులు మంత్రిని కలిసి వినతి�