పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా బుధవారం జూబ్లీహిల్స్ సర్కిల్ లోటస్పాండ్లో మొక్కలు నాటారు.
మనం ఇన్స్టంట్ యుగంలో ఉన్నాం. ఏదైనాసరే చకచకా జరిగిపోవాల్సిందే. ఆలస్యాన్ని భరించలేం. అది కుండీలోని మొక్క అయినా సరే. అనుకున్నదే ఆలస్యం.. అడుగులకొద్దీ పెరిగిపోయే మొక్కలు కొన్ని ఉన్నాయి. వాటిని ఎంచుకుంటే.. ఇ�
రాష్ట్రవ్యాప్తంగా 6 వేల ఎకరాల్లో హరితహారం కింద కోటి మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధం కావాలని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఆదేశించారు.