రాబోయే ఐదు నెలలు అప్రమత్తంగా ఉంటూ తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. గురువారం పానగల్లోని మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంట్ను సందర్శించి నీటి సరఫరా ప్రణాళి
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మరిన్ని కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా పార్కులో మౌలిక వసతులను మెరుగు పరుస్తున్నది
స్వరాష్ట్రంలో సూర్యాపేట పట్టణం సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నది. జిల్లా కేంద్రం కావడంతో అన్ని హంగులు అద్దుకుంటున్నది. మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో పెద్దఎత్తున నిధులు సమకూరుతుండడంతో అన్ని అభివృద్ధి పన�