ఇసుక బజార్లు... రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుడికి ఏదోమేలు చేస్తున్నామంటూ గొప్పగా చెబుతూ ప్రారంభించిన ఈ ఇసుక కేంద్రాలు ఇప్పుడు ఇసుక మాఫియాకు మరో అస్త్రంగా మారాయి.
ఉమ్మడి జిల్లాలో పలు జిల్లా ట్రెజరీ, సబ్ట్రెజరీ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ శాఖ.. తాజాగా, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయ, ఉద్యోగుల వివరాలను ఆన�
రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడికి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు డిపో -2 ఆవరణలో వేలం పాట నిర్వహించనున్నారు. నిబంధనల ప్రకారం బస్సులో మరిచిపోయిన వస్తువుల కోసం సరైన ఆధారాలతో ఎవరూ రాకుంటే 24
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు ఉత్సవమూర్త