ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం ప్రయాణికుల భద్రత గురించి మరోసారి ఆలోచింపజేసింది. దీంతో అప్రమత్తమైన సంగారెడ్డి జిల్లా రవాణాశాఖ అధిక
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Bus Accident) అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు ( DD01N9490) పల్సర్ బైకును ఢీకొట్టింది. 300 మీటర్ల
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు �
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు (Travels Bus Accident) కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద ఆగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 19 మంది నుంచి క్షేమం�