అమెరికాకు చట్టబద్ధంగా తీసుకువెళతామని వాగ్దానం చేసిన ట్రావెల్ ఏజెంట్లు మోసం చేసి డంకీ మార్గంలో తీసుకెళ్లడంతో పంజాబ్కు చెందిన మన్దీప్ సింగ్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి మొసళ్లు, పాముల నుంచి కాపాడుకు�
ట్రావెల్ ఏజెంట్లను నమ్మి రూ.50 లక్షలు ధారపోసి అమెరికా వెళ్లిన ఓ హర్యానా వ్యక్తి అక్కడకెళ్లిన 5 నిమిషాలకే పోలీసుల చేతికి చిక్కారు. గత నెల 25న అమెరికా మన దేశానికి తిప్పి పంపిన చట్టవిరుద్ధ వలసదారుల్లో ఈ వ్యక్�
అమెరికాలోని ప్రవాస భారతీయులు మోసపూరిత ట్రావెల్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. ఈ మేరకు కాన్సుల్ జనరల్ బినయ ప్రధాన్ ఒక ప్రకటన జారీ చేశారు.