బొంతపల్లి పారిశ్రామికవాడలోని రహదారుల పక్కన దారిపొడవున భారీ వాహనాలు నిలపుతుండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి.
మండలంలోని చిమనగుంటపల్లి గ్రామ శివారులో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన హైలెవల్ బ్రిడ్జి పనులను బుధవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ�
కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్డు మరమ్మతు పనులు ఇవేనా అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులు ఆద