సర్కారు పాఠశాలలపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. మౌలిక వసతుల కల్పన దేవుడెరుగు.. విద్యార్థులకు ప్రధానమైన రవాణా సౌకర్యం కల్పించడంలో ఘోరంగా విఫలమ వుతున్నది. చదువుకునేందుకు గ్రామాలు, మండల కేంద్రాలు, పట�
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్ష నర్లకు తెలంగాణ సర్కారు బంపర్ బొనాంజా ప్రకటించింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ వారికి అలవెన్సులు భారీగా పెంచుతూ శుభవార్త చెప్పింది.
రాష్ట్రంలో ప్రభుత్వ బడులు లేని పల్లెలు, ఆవాసాల్లో ఉంటూ చదువుకొంటున్న విద్యార్థులకు రవాణాభత్యాన్ని ఇచ్చేందుకు సమగ్రశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్రంలోని 3,882 కుగ్ర�
9,10 తరగతుల వారికీ వర్తింపు ఒక్కో విద్యార్థికి రూ.600 హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): దూర ప్రాంతాల నుంచి స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ సోమవారం రవాణా భత్యాన్ని విడుదల చేసింది. 2021- 22 సంవత్�
ఆవాసాలకు దూరంగా బడికెళ్లేవారికి అందజేత తాజాగా 8, 9 తరగతుల విద్యార్థులకూ వర్తింపు రూ.24.35 కోట్లు విడుదలచేస్తూ జీవో జారీ హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ):పాఠశాలలు లేని పల్లెలు, ఆవాసాల్లో ఉంటూ చదువుకోసం సమీప గ్ర�