విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు గురుకులాల్లోని ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని, అందుకు ఎంత ఖర్చయినా భరిస్తామని ప్రభుత్వం పెద్దలు చెప్తుంటే.. గురుకుల సొసైటీ అధికారులు మాత్రం అందుకు విరుద్ధ�
అన్ని గురుకులాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) ఉద్యోగాల దరఖాస్తుల నమోదు గడువు శనివారం సాయంత్రం 5 గంటలకు ముగియనున్నది. ఇప్పటికే 4,006 పోస్టులకు లక్షకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు గురుకుల రిక్రూట్