సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్- విశాఖపట్నం-సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు దక్షిణ మధ్య రైల్వే అదనపు బోగీలను చేర్చింది.
Railway Worker | బీహార్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైలు కోచ్ల (Train Coaches) మధ్య నలిగి ఓ కార్మికుడు (Railway Worker) ప్రాణాలు కోల్పోయాడు.
గౌహతి: గౌహతి-హౌరా స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ రైలుకు చెందిన నాలుగు కోచ్లు పట్టాలు తప్పాయి. అస్సాంలోని చాయ్గావ్ స్టేషన్ సమీపంలో బుధవారం ఈ ఘటన జరిగింది. గౌహతి-హౌరా స్పెషల్ ఎక్స్ప్రెస్ ర