రసాయనాల ట్యాంక్లో పడి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాలు.. ఏపీకి చెందిన రాము(32), లక్ష్మణ్(32)కవలలు. జీవనోపాధి కోసం వచ్చి అన్నారంలో ఉంటున్నారు.
Road Accident | కారు, ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ సికార్ జిల్లా ఫతేపూర్ షెకావతిలోని ఓ వంతెనపై ఆదివారం ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. కారులో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు సహా ఏ�