మండలంలోని మన్ననూర్ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిపై ఉన్న మన్ననూర్ చెక్పోస్టును అచ్చంపేట డీఎస్పీ ఆదేశాల మే రకు మూసివేయడంతో శ్రీ శైలానికి రాకపోకలు నిలిచిపోయాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వాన కురిసింది. శనివారం ఉదయం మొదలైన ముసురు రాత్రి వరకు కొనసాగింది. కాగా, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది.
చౌటుప్పల్లో 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ప్రయాణికులు నరకం చూశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా.. మునుగోడు పర్యటన ముగించుకొని రోడ్డు మార్గం గుండా హైదరాబాద్కు బయలుదేరడంతో చౌటుప్పల్ తంగడపల్లి చ