చండూరు మండలంలోని ధోనిపాముల గ్రామానికి చెందిన పడసనబోయిన యాదయ్య (గణి) తండ్రి మాసయ్య ఇటీవల గుండెపోటుతో మరణించారు. కుటుంబ పెద్దను కోల్పోవడం ఒకవైపు, కుటుంబంలో ఆరోగ్య సమస్యల కారణాల వల్ల..
చండూర్ మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి కురుపాటి పరశురామ్ చండూర్ పట్టణంలోని మరియనికేతన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజు గుండ్రపల్లి గ్రామం నుండి చండూరు పాఠశాలకు వెళ
నల్లగొండ జిల్లా చండూర్ మండలం కస్తాల, చండూర్ మున్సిపాలిటీ(అంగడిపేట), గుండ్రపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టీఆర్ ఫౌండేషన్ చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. బుధవారం వీటిని కస్త�