New Delhi : దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో విషాదం జరిగింది. ఒక పరిశ్రమలో విష వాయువులు పీల్చి ముగ్గురు కార్మికులు మరణించారు. ఈ ఘటన ఢిల్లీలోని ముండ్కా పారిశ్రామిక ప్రాంతంలోని, ఫ్యాక్టరీ నెంబర్ 93/8లో శుక్రవారం జరిగింది
Toxic Gas | గుజరాత్ (Gujarat) లోని ప్రముఖ ఇండస్ట్రియల్ సిటీ సూరత్ (Surat) లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ జ్యుయెలరీ పరిశ్రమలో విషవాయువులు లీక్ అయ్యి ఒక సూపర్వైజర్ సహా నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం �
రసాయన కంపెనీల నుంచి వెలువడే విష వాయువులు ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారి ప్రాణాలు బలిగొంటున్నాయని ప్రముఖ పర్యావరణవేత్త, ప్రొఫెసర్ పురుషోత్తమ రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మ�
Toxic Gas | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. బావి (well)లో విషవాయువు (toxic gas) పీల్చి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.