ఆధునిక భారత నిర్మాతల్లో ఒకరు బాబూ జగ్జీవన్రామ్. రాజకీయాల్లో ఆచరణవాది. సానుకూల దృక్పథం, స్పష్టమైన దార్శనికత, విస్తృతమైన అధ్యయనం, గొప్ప మేధోశక్తి, స్థిరమైన సంకల్పబలం ఆయన సొంతం. ఓరిమి, కారుణ్యం, చర్చించే గ�
దేశాన్ని మలుపు తిప్పే సత్తా తెలంగాణకు ఉన్నదని ఉత్తరప్రదేశ్కు చెందిన జాతీయ రైతు సంఘం నేత సుబేసింగ్ డాగర్ పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్కు, తమ రాష్ట్రంలోని యోగీ సర్కార్కు రైతులంటే లెక్కలేదన
‘అస్తిత్వం కోసం ఆరు దశాబ్దాలపాటు పోరాడి అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు తెలంగాణ సగర్వంగా నిలిచింది. ఎనిమిదేండ్ల వ్యవధిలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారింది’అని మున్సిపల్, పరి�
డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను రూపొందించేందుకు పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలు దేశానికి ఆదర్శంగా నిలువనున్నాయి. సానుకూల సామాజిక ప్రభావం కోసం సాంకేత�