ఎస్సెస్సీ ఫలితాల్లోనూ బాలికలే పై చేయి సాధించారు. గురువారం విడుదల చేసిన ఫలితాల్లో కామారెడ్డి జిల్లా 96.58 శాతంతో రాష్ట్రంలోనే నాల్గో స్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లా 92.84 శాతంతో 18వ స్థానంలో నిలిచింది. కా
ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో బాలి కలు పైచేయి సాధించారు. జనరల్ విభాగంలో ఫస్టియర్లో 2,749 మంది బాలురకు 41 శాతం ఉత్తీర్ణతతో 1,142 మంది పాస్ కాగా, 3,525 మంది బా లికలకు 70 శాతంతో 2,484 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 6,274 మందికి 57 శా
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో అమలౌతున్న ఈ-నామ్ విధానం పలు రాష్ర్టాల మార్కెట్లకు మార్గదర్శంగా నిలుస్తుంది. గతంలో రైతులు మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యం టెండర్లు పూర్తి అయి కాంటాలు వేసుకొని డబ్బులు తీస�
సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్ఏజీవై)లో మన పల్లెలు సత్తా చాటుతున్నాయి. దేశంలోని ఆదర్శ గ్రామాల్లో మన గ్రామాలే గత కొంతకాలంగా మొదటి పది స్థానాల్లో నిలుస్తున్నాయి. టాప్లోని 20 గ్రామాల్లో తెలంగాణకు చెందినవ�
ఢిల్లీ ,జూన్ 8: దేశంలో వేరుశనగ ఎగుమతుల్లో గుజరాత్ అగ్రస్థానంలో ఉన్నది. రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఖర�