disabled children | తాండూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయం భవిత సెంటర్ నందు దివ్యాంగ పిల్లలకు బుధవారం మండల విద్యాధికారి ఎస్ మల్లేశం ఆధ్వర్యంలో ఉచితంగా ఉపకరణాలు అందజేశారు.
మహిళా సంఘాల సభ్యులతో అద్దెకు వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లను రైతులకు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో మహిళా సమాఖ్యలకు భారీగా ఆదాయం సమకూరుతున్నది. మార్కెట్ అద్దెకన్నా తక్కువ ధరకే రైతుల�
మంత్రి అల్లోల | నిర్మల్ ఫిష్ మార్కెట్ వద్ద గల వ్యవసాయ కార్యాలయంలో గురువారం జాతీయ వ్యవసాయ ఆహార భద్రత పథకంలో భాగంగా రాయితీపై వ్యవసాయ పనిముట్లను దేవాదాయ శాఖ అంల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అందజేశారు.