సినిమాకు ప్రథమార్ధం చాలా ముఖ్యం. ఫస్టాఫ్ బాగుంటే పాస్ మార్కులు వచ్చినట్టే. ఇక ద్వితీయార్ధం కూడా బాగా కుదిరితే ఆ బొమ్మ హిట్టన్నట్టే. సినీ గ్రామర్లో ఇదో సాధారణ సూత్రం. ఇది ఫిల్మ్ట్రేడ్కి కూడా వర్తిస్�
టాలీవుడ్ బాక్సాఫీస్ రాశీ ఖన్నాకు కలిసి రావడం లేదు. ఆమె నటించిన గత నాలుగు చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. వీటిలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘పక్కా కమర్షియల్’, ‘థాంక్యూ’ మూడు స్ట్రైట్ చిత్రాలు కాగా..�
పెద్ద సినిమాలకు అడ్డు అదుపు లేకుండా టికెట్ రేట్లు (Ticket Rates) పెంచారంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటికి ఫలితాలు కూడా అంతే దారుణంగా రావడంతో.. నిజంగానే టికెట్ రేట్లు పెరగడం వల్లే థియేటర్స్ కు జనం రావడం లేదు అనుకున�
కొంత కాలంగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాఫ్టర్ 2, ఆచార్య లాంటి పెద్ద సినిమాలుండటంతో చిన్న సినిమాలకు బ్రేక్ పడ్డది. ఇక ఆచార్య బాక్సాపీస్ వద్ద డీలా పడిపోవడంతో ఇపుడు మూడు చిన్న సినిమాలు (Telugu Movies) బాక్సాపీస్ దగ్గ�
అడివి శేష్ (Adivi Sesh) ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందా..? అని ఎదురుచూస్తున్న సినిమా మేజర్ (Major). ఫిబ్రవరి వాలైంటైన్ వీక్లో మేజర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదే టైంలో ఖిలాడీ (Khiladi) చిత్రాన్న�
గత ఏడాదిన్నరగా కరోనా వైరస్ కారణంగా టాలీవుడ్ (Tollywood)లో పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీ (Lovestory), మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (Most Eligible Bachelor) లాంటి ఒకటి రెండు సినిమాలు మాత్రమే మంచి వసూళ్లు తీసుక�