కేంద్ర ప్రభుత్వం బడుగు జీవులపై మరోభారం మోపింది. ఇప్పటికే నిత్యావసరాలు, ఇతర ధరల కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలపై టోల్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
చెన్నూర్లో అడుగు పెడుతున్నారా.. అయితే మీరు పన్ను కట్టాలిందే.. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు విన్నది నిజమే. మంచిర్యాల జిల్లా చెన్నూర్ అటవీ డివిజన్ పరిధిలోని కోటపల్లి మండలం పారుపల్లి వద్ద, చెన్
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ చార్జీలు 5% పెరిగాయి. ఏటా ఏప్రిల్ 1 నుంచి టోల్ చార్జీలను పెంచుతుంటారు. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 1 నుంచే టోల్ చార్జీలను పెంచాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ
జాతీయ రహదారులపై టోల్ వసూలు కోసం ఇప్పుడున్న ఫాస్టాగ్ విధానాన్ని మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఫాస్టాగ్ స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు పద్ధతిని దశలవారీగా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు కేంద్ర�