ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన వెండి ధర తగ్గింది. శుక్రవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో కిలో రూ.3,500 పడిపోయి రూ.2,04, 100కు పరిమితమైంది. స్టాకిస్టులు, రిటైలర్ల నుంచి అమ్మకాలు పెరుగడమే కారణమని అఖిల భారత సరఫా అసోసియేషన
Gold-Silver Rate | బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. బంగారం స్వల్పంగా.. పెరగ్గా వెండి మాత్రం భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరింది. అమెరికా సుంకాల అనిశ్చితి మధ్య డాలర్ బలహీనపడింది. ఈ క్రమంలో పెట్టు