దేశీయ మార్కెట్లో వెండి ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో కిలో రేటు రూ.6,500 పుంజుకొని రూ.2,50, 000గా నమోదైంది. గురువారం రూ.12,500 పడిపోయిన విషయం తెలిసిందే. అయితే బుధవారం రూ.5,000 ఎగబాకి తొలిసారి రూ
ఆల్టైమ్ హై రికార్డులతో దూసుకుపోయిన వెండి ధర.. గురువారం భారీగా పతనమైంది. ఈ ఒక్కరోజే కిలో రేటు రూ.12,500 పడిపోయింది. దీంతో ఢిల్లీ స్పాట్ మార్కెట్లో రూ.2,43,500 వద్ద ముగిసిందని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది
ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన వెండి ధర తగ్గింది. శుక్రవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో కిలో రూ.3,500 పడిపోయి రూ.2,04, 100కు పరిమితమైంది. స్టాకిస్టులు, రిటైలర్ల నుంచి అమ్మకాలు పెరుగడమే కారణమని అఖిల భారత సరఫా అసోసియేషన
Gold-Silver Rate | బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. బంగారం స్వల్పంగా.. పెరగ్గా వెండి మాత్రం భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరింది. అమెరికా సుంకాల అనిశ్చితి మధ్య డాలర్ బలహీనపడింది. ఈ క్రమంలో పెట్టు