Capture of Kashmir : అందాల కాశ్మీరాన్ని సొంతం చేసుకోవడం ద్వారా అందమైన ప్రాంతంతోపాటు ఆదాయాన్ని కూడా పొందవచ్చునని పాకిస్తాన్ కుట్రపన్నింది. దానిలో భాగంగా 1965 లో సరిగ్గా ఇదే రోజున జిబ్రాల్టర్ ఆపరేషన్కు పాకిస్తాన్�
Nuclear Reactor : భారతదేశంలో తొలి న్యూక్లియార్ రియాక్టర్ 1956 లో సరిగ్గా ఇదే రోజున ప్రారంభమైంది. దీనికి అప్సర అని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరు పెట్టారు. ఇది భారతదేశంలోనే కాకుండా ఆసియా దేశాల్లోనే తొలి రియా
First Home Computer : వాడుతున్న కంప్యూటర్లకు స్ఫూర్తిగా నిలిచిన టీఆర్ఎస్-80 కంప్యూటర్ 44 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున మన గడపను దాటి ఇంట్లోకొచ్చింది. 12 అంగుళాల మానిటర్ను కలిగి ఉండి, 4 కేబీ ర్యామ్తో అలరించాయి
Government of India Act : బ్రిటిష్ పార్లమెంట్లో 163 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున భారత ప్రభుత్వ చట్టం ఆమోదం పొందింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెక్ పెట్టేందుకు, 1858 ఆగస్ట్ 2 న ఈ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్ తీసుకురావడం�
Oxygen was discovered : ఆక్సీజన్ను సరిగ్గా 247 ఏండ్ల క్రితం 1774 లో ఇదే రోజున ఇంగ్లిష్ శాస్త్రవేత్త జోసెఫ్ ప్రీస్ట్లీ కనిపెట్టారు. మెర్క్యూరిక్ ఆక్సైడ్ను కాల్చడం ద్వారా డీఫ్లాజిస్టిక్ గాలిని తొలుత కనుగొన్నాడు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఎవ్వరి చేతిలో చూసినా దర్శనమిస్తున్న సాంకేతిక విప్లవం.. మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చి ఇవ్వాల్టికి సరిగ్గా 26 ఏండ్లు పూర్తయ్యాయి. తొలి ఫోన్ కాల్ను కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి స
జమ్ముకశ్మీర్లోని కార్గిల్ కొండలను ఆక్రమించుకోవాలన్ని పాకిస్తాన్ కుట్రలను భారతదేశం విజయవంతంగా తిప్పికొట్టింది. దాదాపు మూడు నెలలపాటు కొనసాగిన యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ తోక ముడిచి పారిపోయేలా �
ల్యాబ్లో తయారైన పిండం నుంచి కొత్త మనిషి పుట్టుక కథ 43 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున మొదలైంది. 1978 జూలై 25 న మాంచెస్టర్లోని జిల్లా జనరల్ హాస్పిటల్లో వైద్య బృందం తొలి టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించి అందరూ ఆశ
ప్రధానమంత్రి పీవీ నరసింహారావు నేతృత్వంలో మన్మోహన్ సింగ్ 1991 లో సరిగ్గా ఇదే రోజున ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థ దిశనే మార్చింది. లైసెన్స్ రాజ్ సరళీకరణతో ముగిసింది.
భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో.. భారతదేశం మువ్వన్నెల జెండాకు 1947 లో సరిగ్గా ఇదేరోజున రాజ్యంగ సభ ఆమోదం తెలిపింది
భారతదేశంలో తొలి థియేటర్ ‘ది స్టార్’ ను కోల్కతాలో 138 ఏండ్ల క్రితం 1883 లో సరిగ్గా ఇదే రోజున ప్రారంభించారు. కథ అందించడమే కాకుండా ప్రధాన పాత్రలో గిరీష్ చంద్ర ఘోష నటించిన ‘దక్ష యజ్ఞ’ నాటకాన్ని ప్రదర్శించారు.
దేశంలో తమ రాజరికాన్ని కొనసాగించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించిన విధానాల్లో విభజించు.. పాలించు అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఈ విధానానికి 1905 లో సరిగ్గా �
భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేందుకు వీలుకల్పించే చట్టానికి బ్రిటన్ పార్లమెంట్ ఎట్టకేలకు 1947 లో సరిగ్గా ఇదే రోజున ఆమోదం తెలిపింది. దాంతో 200 ఏండ్ల బ్రిటిష్ దాస్యశృంఖలాల నుంచి బయటపడిన భారతదేశం.. స్వతంత్య�
లంగూర్గా పిలుచుకునే పొడవైన తోక గల అర్బోరియల్ ఆసియా కోతి నుంచి మనిషికి తొలిసారిగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిపి నేటికి సరిగ్గా 29 సంవత్సరాలు పూర్తయ్యాయి. సర్జరీ అనంతరం సదరు వ్యక్తి 70 రోజ