అంతరాష్ట్ర బదిలీలకు అవకాశం కల్పించాలని ఏపీ, తెలంగాణ ఎన్జీవోల సంఘం నేతలను ఉద్యోగులు కోరారు. నాంపల్లి టీఎన్జీవో కార్యాలయంలో టీఎన్జీవో, ఏపీ ఎన్జీవో సంఘాల నేతల ను కలిసి బదిలీలపై సంప్రదింపులు జరిపారు.
దేవాదాయశాఖ ఉద్యోగులకు ఇప్పటికే నాలుగు పీఆర్సీలు పెండింగ్లో ఉన్నాయని, కనీసం మూడింటిని ఈ పండుగలోగా విడుదల చేయాలని, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, 261 జీవోను సవరించి ఉద్య
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివ�