సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులందరికీ ఓపీఎస్ను అమలు చేయాలని, ఆదాయ పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని టీఎన్జీఓస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నస్పూర్ శివారులోని సర్వేనంబర్-42లో టీఎన్జీవోస్కు కేటాయించిన 32.02 ఎకరాల భూమి వివాదాలకు దారితీస్తున్నది. 2000లో అప్పటి ప్రభుత్వం టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీకి భూమి అప్పగించగా, అందులోనే తమకు సైతం భూమి ఉం�
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా (సీఈవో) బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్రాజ్కు టీఎన్జీవో నేతలు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం మాసాబ్ట్యాంక్�