పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున మంజూరు చేసింది. తిరుమలగిరి మం డలంలోని 16 గ్రామాలకు 195 ఇండ్లు, తిర
తిరుమలగిరి మండలంలోని ఎగువ ప్రాంతాలైన 7 గ్రామాలకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగు నీరందించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యం సాధించేందుకు దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనుల్లో భాగం
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులో ప్రవేశానికి తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన టీజీ పాలిసెట్-2025 ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సజావుగా జరిగింది. నల్లగొండ, సూర్యాపేట, తిరుమ�
గొర్రెలు, మేకల పెంపకందారులు పశువైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ తమ జీవాలను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి సూచించారు. మండలంలోని గరికనేటితండాలో జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకల పెం