చివ్వెంల మండలం మోదిన్పురం శివారులో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఆరు టిప్పర్ లారీలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మహేశ్వర్ శనివారం తెలిపారు.
భారీ లోడ్లతో వెళ్తున్న గ్రానైట్ లారీలను తిమ్మాపూర్ (Thimmapur) మండలం రామకృష్ణ కాలనీ గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. గ్రానైట్ లారీతో గ్రామంలో రోడ్డు ధ్వంసమవుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ది సింగరేణి టిప్పర్స్ అండ్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బూర్గుల అనిల్కుమార్ ఎన్నికయ్యారు. రాజకీయ జోక్యం, వివాదాలు అసోసియేషన్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారడంతో స్థానిక ఎమ్మెల్యే క�
అధిక లోడుతో వెళ్తున్న టిప్పర్లపై చర్యలకు సంబంధిత అధికారులు వెనుకాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెట్టింపు కంకరను బిల్డర్ల వద్దకు తరలించి వాహన యజమానులు సొమ్ముచేసుకుంటున్నారు.