కమ్మర్పల్లి అటవీ రేంజ్ పరిధిలో జే1 పెద్దపులి కనిపించకుండా పోయిన ఘటనలో అటవీశాఖ అధికారులు అటవీప్రాంత గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే పెద్దపులి కోసం నిఘా ఉంచిన సమయంలో చిరుతపులులను చంపిన ఘటనలు బయ�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్దపులి హడలెత్తిస్తున్నది. తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాల్లోని శివారు గ్రామాల్లో సంచరిస్తూ బేంబేలేత్తిస్తుననది. మూడు రోజుల క్రితం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాప
Tiger Terror | పులి సంచారంపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రెండు మండలాల పరిధిలోని గ్రామాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధించారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశించారు.