రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. శనివారం ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం సందేశం విడుదల చేశారు.
జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, పులుల సంరక్షణ కేంద్రాల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని సుప్రీంకోర్టు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో 49వ టైగర్ రిజర్వ్ అయిన ఒరాంగ్ టైగర్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?1) అరుణాచల్ ప్రదేశ్ 2) అసోం3) మేఘాలయ 4) సిక్కిం దేశంలో వన నిర్మూలనకు వ్యతిరేకంగా 1973లో ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో చి�