వరుసపెట్టి సినిమాలు చేస్తూ జెట్ వేగంతో దూసుకుపోతున్నారు హీరో రవితేజ. పోయిన దసరాకు ‘టైగర్ నాగేశ్వరరావు’గా బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేసిన రవితేజ, సంక్రాంతి ‘ఈగల్'లో ప్రేక్షకులముందుకు రానున్నాడు.
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట�
రవితేజ కథానాయకుడిగా తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ నేడు ప్రారంభోత్సవం జరుపుకోనుంది. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఇందులో ఓ కథానాయికగా కృత�