వంటగ్యాస్ మంట గ్రామాలకూ తాకింది. పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్ పట్టణాలతోపాటు పల్లెలకూ చేరింది. యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరతతో ఊళ్లలో చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.
కోరుట్ల పట్టణంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు, టిఫిన్, చికెన్ సెంటర్లలో ఆదివారం మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపించారు. ఈసందర్భంగా ఆయా తిను బండారాల షాపుల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు నిల్వ ఉన్న ఆహర ప
కోరుట్లలోని పలు రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, దాబాల్లో మున్సిపల్ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల లో, దాబాల్లో నిల్వ ఉంచిన ఆహర పదార్థాలు, గడువు తీరిన