గర్భిణులు, బాలింతల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం.. కేసీఆర్ కిట్. 2017 జూన్ 2 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం చేయించుకునే మహిళలకు త�
తల్లీబిడ్డల సంరక్షణకు చక్కటి చర్యలు తీసుకొంటున్న ప్రభుత్వం.. ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. కొంతమంది పిల్లలు పుట్టుకతోనే ఏదో ఒక లోపం కనిపిస్తున్నద�