కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాల ద్వారా ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నదని అందులో భాగంగా చట్టాన్ని తెచ్చి ఐసీడీఎస్ను మూతపడే పరిస్థితులకు దారి తీస్తున్నాయని సీఐటీయ�
కేంద్రంలోని మోదీ సర్కార్ కార్మిక హక్కులను కాలరాస్తున్నదని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు