వ్యవసాయానికి నిరంతర త్రీఫేజ్ విద్యుత్ను సరఫరా చేస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతున్న మాటలన్నీ ఒట్టివేనని తేలిపోతున్నాయి. చెప్పేదానికి వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. నిండు �
రాష్ట్రంలో పోడుపట్టాల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో 4,06,369 ఎకరాలకు సంబంధించి 1,51,146 మంది లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 1,46,541 (96.71 శాతం) మంది రైతులకు పట్టాలు పంపిణీ చేశారు.