కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ రేపు తొలి సమావేశం కానున్నది. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు వర్చువల్గా జరుగనున్నది. త్రిసభ్య కమిటీ భేటీకి ముందే ఏపీకి ప్రత్యేక హోదా అంశం తొలగింపుపై ఏపీలో అగ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై హోం శాఖ నియమించిన త్రిసభ్య కమిటీ చర్చిస్తుందని ఉదయం తెలిపిన కేంద్రం.. సాయంత్రానికి పిల్లిమొగ్గలు వేసింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం షాకిచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చించేందుకు తేదీ, సమయం నిర్ణయించిన కేంద్రం.. ఎజెండాలో తొలుత పెట్టిన ఓ అంశం...
కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను తొలగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు కేంద్రానిక