CBSE: త్రి భాషా విధానం అమలుపై ఇవాళ సీబీఎస్ఈ కొత్త సూచనలు జారీ చేసింది. మూడు భాషలు చదవాలన్న నిబంధన నుంచి ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులను మినహాయిస్తున్నట్లు సీబీఎస్ఈ చెప్పింది. ఇక ప్రస్తు
MK Stalin | కేంద్ర సర్కారు (Union Govt) పైన, సీబీఎస్ఈ (CBSE) పైన తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని అమలు �
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) తన కొత్త పాఠ్యప్రణాళికను శుక్రవారం విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి త్రిభాషా విధానాన్ని, 9వ తరగతికి గణితం, సైన్స్కు రెండు స్థాయ�
Kamal Haasan | త్రిభాషా విధానంపై కేంద్ర ప్రభుత్వాని (Union government) కి, తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వానికి మధ్య గత కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ వివాదంపై తాజాగా ‘మక్కల్ నీది మైయం (MNM)’ పార్టీ అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ (Kamal Ha