తొర్రూరు పట్టణంలోని పీఏసీఎస్ గోదాము వద్ద మకల లోడ్ ట్రాక్టర్లు ఐదు రోజులుగా బారులు తీరడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. కేవలం 9 మంది హమాలీలతో రోజుకు కేవలం 10 నుంచి 20 ట్రాక్టర్లను మాత్రమే దిగుమత�
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఉన్న లేబర్ కార్యాలయం అధికారులు తమ బాధలను పట్టించుకోవడం లేదంటూ కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి కిషన్ రెడ్డి | జిల్లాలోని తొర్రూరు పట్టణ కేంద్రానికి జన ఆశీర్వాద యాత్రకు విచ్చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ నెల్లికుదురు మండల వైస్ ఎంపీపీ వెంకట్, దళిత సంఘాల నాయకులు అడ్డుకున్న