తొర్రూరు, జూన్ మండలంలో శుక్రవారం రాత్రి బలమైన గాలులు వీచి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. మడిపల్లి, కంఠాయపాలెంలో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లో సుమారు 70 ఇళ్లు దెబ్బతిన్నట్�
మహబూబాబాద్ : పాము కాటుకు గురై చిన్నారి మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాద్ జిల్లా తొర్రూర�