మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో ఆ ఇండ్లను ముట్టడించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో చోటుచేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొర్రూరు పట్టణంలో గోపాలగిరి రోడ్డులో నిర్మి
Errabelli Dayaker Rao | భక్తి మార్గాన్ని అనుసరించే వారి జీవితం పరమానందభరితం అవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూర్లోని శ్రీ మురళీ�