ప్రతిష్టాత్మక థామస్, ఊబర్ కప్ ఫైనల్స్లోభారత్ పోరాటం క్వార్టర్స్లోనే ముగిసింది. థామస్ కప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్ క్వార్టర్స్లో 1-3 తేడాతో చైనా చేతిలో పోరాడి ఓడింది. 2022లో ఇ�
ప్రతిష్టాత్మక థామస్ కప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టుకు ఇండోనేషియా షాకిచ్చింది. గ్రూప్ దశ చివరి లీగ్ మ్యాచ్లో ఇండోనేషియా 4-1 తేడాతో భారత్ను ఓడించి 2022 థామస్ కప్ ఫైనల్స్ ఓటమిక�