ప్రాథమిక విద్య బలోపేతానికి రాష్ట్ర సర్కార్ పటిష్ఠ చర్యలు చేపట్టింది. విద్యాశాఖ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 ప్రకారం ‘ఫౌండేషన్ లిటరసీ న్యూరసీ’ ప్రోగ్రాం ద్వారా ‘తొలిమెట్టు’ను గతేడాది ప్రవేశపెట్టింద�
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను మెరుగు పరచేందుకు ఆగస్టు 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలిమెట్టు (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా గురువారం పర్వతగిరి ఉ న్నత పాఠశాలలో ఎఫ్ఎల్�
విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రంగారెడ్డిజిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు అన్నారు.
ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో మెరుగైన ప్రతిభ కనబర్చేందుకు నిర్వహిస్తున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డీఈవోలు యాదయ్య, సోమశేఖరశర్మ అన్నారు.