పిల్లలకు ఎక్కువ ముప్పు అనేందుకు నిర్దిష్టమైన ఆధారాలు లేవు జన్యుక్రమం మార్పు వల్లే వేగం ప్రముఖ ఎపిడమాలజిస్టు లహరియా న్యూఢిల్లీ, జూన్ 6: థర్డ్వేవ్ ప్రత్యేకంగా చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చ�
న్యూఢిల్లీ: సెకండ వేవ్ ముగిసిపోతున్న సూచనల మధ్య ఢిల్లీలో లాక్డౌన్ సడలింపుల గురించి ఆప్ సర్కారు ఆలోచిస్తున్నది. కానీ థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉన్నదని ఐఐటీ-ఢిల్లీ ఒక అధ్యయన నివేదికలో హెచ్చరించింది. ఈ వేవ్
న్యూఢిల్లీ : కరోనా కల్లోలం కొనసాగుతుండగానే మహమ్మారి రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ ద్వారా చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే అంచనాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కరోనా వైరస్ మ్యుటేట్ క�
కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు చర్యలు జిల్లాస్థాయిలో పర్యవేక్షణకు కేంద్ర నిపుణుల బృందం త్రిముఖ వ్యూహంతో మహారాష్ట్ర, టాస్క్ఫోర్స్తో ఢిల్లీ అదేబాటలో కర్ణాటక, గోవా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ పిల్లల
వారికి కరోనా సోకితే ముప్పు ఎక్కువ థర్ట్వేవ్లో మరింత జాగ్రత్త అవసరం సరైన ఆహార అలవాట్లే ఉత్తమ మార్గం హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా అందరూ ఏడాదిగా ఇండ్లకే పరిమితవడంతో చాలామందిలో ఒబెసిటీ స�
భారతదేశంలో కొవిడ్-19 థర్డ్ వేవ్ నవంబర్, డిసెంబర్ నెలలో రావచ్చునని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎపిడెమియాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ గిరిధర్ బాబు అని చెప్పారు
కరోనా సెకండ్ వేవ్ జూలై నాటికి ముగియనున్నది. తిరిగి థర్డ్ వేవ్ అక్టోబర్లో ప్రారంభం కానున్నది. ఈ విషయాలను ఐఐటీ కాన్పూర్కు చెందిన పరిశోధకులు వెల్లడించారు.
న్యూఢిల్లీ: రెండో కరోనా ఉత్పాతంతో తల్లడిల్లుతున్న భారత్కు పిడుగులాంటి వార్త ఇది. ప్రస్తుతం వైరస్ విజృంభణ చూస్తుంటే మూడో కరోనా ఉత్పాతం తప్పదని అనిపిస్తున్నట్టు వైద్య నిపుణులు తెలిపారు. గురువారం 4,12,784 కొత
ఎప్పుడొస్తుందో చెప్పలేం.. సిద్ధంగా ఉండాలి సెకండ్వేవ్ ఇంత ఉగ్రంగా ఉంటుందనుకోలేదు కేంద్ర ముఖ్య శాస్త్రీయ సలహాదారు విజయరాఘవన్ 12 రాష్ర్టాల్లో లక్షకుపైగా యాక్టివ్ కేసులు 24 రాష్ర్టాల్లో 15 శాతానికిపైగా ప�