తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో అమ్మపల్లి యాదయ్య(50)ని ఈ నెల 23వ తేదీన కుటుంబ సభ్యులే హత్య చేశారని నాగర్కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వెల్లడించారు. శుక్రవారం నాగర్కర్నూల్లో ఏర్పాటు చేసిన విలేకర�
నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రానికి చెందిన నరేశ్, కవిత దంపతులకు 2024 డిసెంబర్లో లక్షిత జన్మించింది. నెలలుగడిచినా పాప ఎదుగుదల లేకపోవడంతో హైదరాబాద్లోని ప్రైవేటు దవాఖానలో చూపించగా.. పాపకు �
తిమ్మాజిపేట మండలంలోని ఓ గ్రామంలో ఏడేండ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగికదాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికను సదరు వ్యక్తి తన ఇంటికి పిలిపించుకొని లైంగికదాడి చేశాడన్నారు.