సీసీటీవీ నిఘా లేని గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాల్లో పంచలోహం, అల్యూమినియం, సిల్వర్ విగ్రహాలను చోరీకి పాల్పడిన కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలతో పాటు వారికి సహకరించిన మరొకరిని ఇబ్రహీంపట్నం పోలీసులు అరె�
సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో బైకులను చోరీ చేస్తున్న యువకులను పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మీడియాకు ఎస్పీ శ్రీనివాసరావు వె
తాళం వేసి ఉన్న ఇండ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని ఆరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ఘటన కార్ఖానా పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. కార్ఖానా ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరా�
దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన ఉమేశ్ (23) క్యాటరింగ్ పనులు చేస్తున్నాడు.
ఏటీఎంలే లక్ష్యంగా దొంగతనాలకు తెగబడుతూ సినీఫక్కీలో రూ.28లక్షలు ఎత్తుకెళ్లిన అంతర్రాష్ట ముఠా ఎట్టకేలకు చిక్కింది. సీసీఫుటేజీలు, వేలిముద్రల సాయంతో రాజస్థాన్కు చెందిన ప్రధాన నిందితుడిని పట్టుకోవడమే గాక అ
రాత్రిపూట రోడ్డు పక్కన ఉన్న ఫుట్పాత్లు, ఆటోలలో నిద్రిస్తున్న వ్యక్తులను టార్గెట్ చేసుకొని స్నాచింగ్, దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని నల్లకుంట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక కత్తి, త�