శంకర్పల్లి : శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని సాయినగర్ కాలనీలో ఓ ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానిక సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాలు ప్రకారం.. మున్సిపల్ పరిధిల�
వనస్థలిపురం : ఇంట్లో పనిచేస్తామని చేరి, అదను చూసుకుని విలువైన వస్తువులను సర్దుకుని ఉడాయిస్తున్న కిలాడి దంపతులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ గాజీపూర్కు చెందిన రితీష్ శ్రీవాస్�
నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడిలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న ఐదు ఇళ్లలో సోమవారం తెల్లవారుజామున చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.7 లక్షల విలువైన బంగారం, వెండి,