పేదింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అన్నారు. పెగడపల్లి మండలం నామాపూర్ లో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాని�
మహిళా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని డిపో ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగినందున బుధవారం మహిళ
గొల్లకురుములు ఆర్థికంగా ఎదగాలనే ఆకాంక్షతో ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈక్రమంలో మొదటి విడుతలో యూనిట్కు రూ.1.25లక్షలుగా నిర్ణయించి దానిలో 20 గొర్రెలతోపాటు ఒక పొట్టేలను