గ్రూప్-2 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఈ నెల 20నుంచి 23వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించను న్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి ప్రియాంక ఆల ఒక ప్రకటనలో తెలిపారు.
టీఎస్పీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 జనరల్ ర్యాంకుల్లో నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు సత్తా చాటారు. నల్లగొండకు చెందిన దాది వెంకటరమణ గ్రూప్-1లో రాష్ట్ర స్థాయి ద్వితీయ ర్యాంక్ సాధించారు.
టీజీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్ష ఉమ్మడి జిల్లాలో మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షల నిబంధనలపై అధికార యంత్రాంగం ముందుగానే సూచనలు చేయడంతో అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రా�
జిల్లాలో గ్రూప్-3 పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర�
Barrelakka | టీజీఎస్పీఎస్సీ (TGSPSC) కార్యాలయం దగ్గర నిరుద్యోగులకు మద్దతుగా బర్రెలక్క ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, నిరుద్యోగులపట్ల నిర్లక్ష్యం వహరించవద్దని డిమాండ్ చేశారు.
TSPSC | నిరుద్యోగుల టీజీఎస్పీఎస్సీ ముట్టడి నేపథ్యంలో చిత్రవిచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టీజీఎస్పీఎస్సీ కార్యాలయంతో పాటు నాంపల్లి, మోజాంజాహీ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అత్యు�
TGSPSC | గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల సంఖ్య పెంచాలని ఈ ఏడాది మార్చి నుంచి నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టుల పెంపు కోసం మార్చి నుంచి వివిధ సందర్భాల్లో తమ నిరస
TGSPSC | నిరుద్యోగులు టీజీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో టీజీఎస్పీఎస్సీ కార్యాలయంతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రోడ్డ
KTR | నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ డొల్ల వైఖరిని, అవకాశవాదాన్ని ఎండగడుతూ ఉద్యోగాల సాధన కోసం డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు, వందల మంది విద్యార్థులపై పోలీసుల ద్వారా అణిచివే
Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పోరాటం కొనసాగుతూనే ఉంది. నిరుద్యోగుల పోరాటం పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి దిల్సుఖ్నగర్ మెట్రో వరకు పో�
Group-1 Prelims | జగిత్యాల జిల్లాలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో గందరగోళం ఏర్పడింది. ఓ ప్రైవేటు కాలేజీలో ఇన్విజిలేటర్ అత్యుత్సాహం కారణంగా అభ్యర్థులు మార్కులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరీక్ష ముగియడా�