తమ డిమాండ్లను పరిష్కరించాలని టీజీఎస్పీ కానిస్టేబుళ్లు ఇటీవల ఆందోళనలు చేసిన నేపథ్యంలో సస్పెండైన, తొలగించిన, ఆందోళనలో పాల్గొన్నవారికి వచ్చే నెల నుంచి వేతనాలు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 39 మం�
ఇప్పటికే ధర్నాలతో దద్దరిల్లుతున్న రాష్ట్రంలో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. సోమవారం సచివాలయాన్ని ముట్టడిస్తామని తెలంగాణ స్పెషల్ పోలీసు (టీజీఎస్పీ) కానిస్టేబుళ్లు హెచ్చరించడంతో పోలీసుశాఖ అప్రమత్తమై�
పోలీసులను వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ మేరకు గురువారం పోలీస్ సిబ్బందికి చెందిన కుటుంబ సభ్యులు చిన్నపిల్లలతో కలిస�