సులభతరంగా, క్షేమంగా అందరికీ అందుబాటులో టికెట్ ధరలతో ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తామని చెప్పిన ఆర్టీసీ యంత్రాంగం పండుగ సమయాల్లో ప్రయాణికులపై అధిక భారం మోపుతున్నది. ఇప్పటికే మహిళలకు ఉచి�
సామాన్యుల జేబులను ఖాళీ చేసేలా.. టీజీఎస్ఆర్టీసీ టికెట్ ధరలను పెంచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బతుకమ్మ, దస రా పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికుల న